సందర్శకులతో కళకళ్ళాడనున్న సిటీ బీచ్లు
- June 02, 2020మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వెసులుబాట్లు కలుగుతున్నాయి. సిటీ బీచ్లలో ఇకపై జనం పెద్దయెత్తున కన్పించబోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్కి అనుమతించకపోయినా, కొందరు స్ట్రాలర్స్తో కన్పిస్తున్నారు. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, క్యాంప్ టెంట్తో తాను వచ్చినట్లు వ్యక్తి ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, కొద్ది నెలలుగా ఇంటికే పరిమితం అవడం వల్ల, ఈ అనుభూతి కొత్తగా అనిపస్తోందని అన్నారాయన. మరో బీచ్ విజిటర్ మాట్లాడుతూ, తన రెండేళ్ళ చిన్నారిని, తన భార్యని బీచ్ వద్దకు తీసుకొచ్చానని చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోంచి బయటకు రాకుండా వుండడం చాలా కష్టసాధ్యమైన విషయమని అన్నారాయన.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు