ప్రొటోకాల్ ఉల్లంఘన: 32 సంస్థల మూసివేత
- June 04, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్, మొత్తం 32 సంస్థల్ని కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ - ప్రివెంటివ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనకు సంబంధించి మూసివేసినట్లు వెల్లడించింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టీవ్స్ు, పలు ఉల్లంఘనల్ని గుర్తించాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు కింగ్డమ్ లో ఈ తనిఖీలు జరిగాయి. ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోబడ్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది. రెండో ఫేస్ కర్ఫ్యూ రిలాక్సేషన్స్ పీరియడ్లో మొత్తం 2256 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కరోనా వైరస్ హెల్త్ మెజర్స్కి సంబంధించిన ఉల్లంఘనలు 434 కాగా, ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి 121, వర్కర్స్ అకామడేషన్లో ఓవర్ క్రౌడింగ్ 83 ఉల్లంఘనలు నమోదయ్యాయి. పర్మిట్ లేకపోవడానికి సంబంధించి 606 ఉల్లంఘనలు, వర్కింగ్ అవర్స్కి సంబంధించి 1,012 ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన