పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలిసిన APNRTS టీం
- June 05, 2020
తిరుపతి:రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని ఈ రోజు తిరుపతి లో APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో టీం కలవడం జరిగింది.
కువైట్ లో అమ్నెష్టి క్షమాభిక్ష కారణంగా షెల్టర్ లలో వున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అలాగే గల్ఫ్ దేశాలలో వున్న ప్రవాసాంధ్రులను కూడా త్వరగా ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం చేయాలని మిధున్ రెడ్డి కి బి.హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా వలసకార్మీకులను తరలింపు చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎపిఎన్ఆర్టిస్ కోఆర్డినేటర్స్ మర్రి కల్యాణ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, షేక్ నాసర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







