సల్మాన్బాద్ గ్యాస్ స్టేషన్లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్
- June 06, 2020
మనామా: బహ్రెయినీ పోలీస్, ముగ్గురు బహ్రెయినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సల్మాబాద్ టౌన్లోని ఓ పెట్రోల్ స్టేషన్లో నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో ఓ వర్కర్ని కొట్టి, కట్టి పడేశారనీ, అనంతరం దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామనీ, అనుమానితుల్ని గుర్తించి, వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!