ఎలక్ట్రిక్ కేబుల్స్ దొంగతనం: గ్యాంగ్ని అరెస్ట్ చేసిన సౌదీ పోలీస్
- June 09, 2020
రియాద్: సౌదీ పోలీస్ 10 మంది సభ్యులుగల క్రిమినల్ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్లోని పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్ నుంచి ఎలక్ట్రిక్ కేబుల్స్ని నిందితులు దొంగిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని వలసదారులుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ కేబుల్స్ మాయమవుతుండడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు విచారణ సందర్భంగా తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు మొత్తంగా 83 దొంగతనాలకు పాల్పడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్కి నిందితుల్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







