బహ్రెయిన్‌లో కేరళ వ్యక్తి మృతి

- June 11, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో కేరళ వ్యక్తి మృతి

మనామా:61 ఏళ్ళ పాల్‌ సోలోమన్‌, మనామా లోని సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్‌లో కొన్నేళ్ళుగా ఆయన నివసిస్తున్నారు. బహ్రెయిన్‌ పోలీస్‌ బ్యాండ్‌లో టాలెంటెడ్‌ ట్రంపెటర్‌గా ఆయన పనిచేశారు. సోలమన్‌, భారతదేశంలోని కేరళకు చెందినవారు. సోలమన్‌ భార్య లిని, ప్రస్తుతం ఇండియాలో వున్నారు.సోలమన్‌ కుమారుడు యునైటెడ్‌ కింగ్‌డమ్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com