మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా
- June 14, 2020
మనామా:కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబధనలు పాటించని దాదాపు 721 మందికి పోలీసులు జరిమానా విధించారు. ఎపిడమిక్ యాక్ట్ అమలులో భాగంగా కరోనా కట్టడికి బహ్రెయిన్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహరింగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని, ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడొద్దని..ఆ ఐదుగురు కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే..ఓ వైపు కరోనా ఇంకా నియంత్రణలోకి రాకుండా భయపెడుతున్నా..కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధరించకుండానే పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముహర్రఖ్ ప్రాంతంలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా తిరుగుతున్న 721 మందికి పోలీసులు ఫైన్ వధించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







