పోలీసు అధికారులపై దాడి: కీలక తీర్పు రెండు వారాల్లో
- June 16, 2020
మనామా:పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి శిక్ష విషయమై రెండు వారాల్లో హై క్రిమినల్ అపీల్స్ కోర్టు తీర్పుని వెల్లడించనుంది. ఈ కేసులో హై క్రిమినల్ కోర్ట్, ది ఫస్ట్ కోర్ట్ ఇప్పటికే నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష వేయగా, దాన్ని నిందితుడు అప్పీల్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. విధుల్లో వున్న పోలీసులపై నిందితుడు దాడికి పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఈ ఘటన ముహరాక్లో జరిగింది. ఇద్దరు మహిళలతో నిందితుడు గొడవ పడుతుండగా, పెట్రోల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు, ఓ పోలీస్ అధికారిపై దాడి చేయగా, ఓ పోలీస్ అధికారి ముక్కుకి తీవ్ర గాయమయ్యింది. మరో ఇద్దరు కూడా ఈఘటనలో గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో వున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







