ఫేస్బుక్ స్కామ్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- June 17, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ‘యాంటీ సైబర్ క్రైమ్’ పేరుతో ప్రచారంలో వున్న ఫేస్బుక్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలని బహ్రెయిన్ సిటిజన్స్కి సూచించింది. ఫేక్ ప్రచారానికి ఈ ఫేస్బుక్ పేజ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ హెచ్చరించింది. యాంటీ సైబర్ క్రైమ్ పేరుతో స్కామ్ ఫేజ్ బుక్ పేజ్ రన్ అవుతోందనీ, బహ్రెయిన్ వెలుపల దీన్ని నిర్వహిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. హాట్లైన్ నెంబర్ 992కి స్కామ్ లింక్స్పై ఫిర్యాదు చేయవచ్చునని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









