ఫేస్బుక్ స్కామ్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- June 17, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ‘యాంటీ సైబర్ క్రైమ్’ పేరుతో ప్రచారంలో వున్న ఫేస్బుక్ పేజ్ పట్ల అప్రమత్తంగా వుండాలని బహ్రెయిన్ సిటిజన్స్కి సూచించింది. ఫేక్ ప్రచారానికి ఈ ఫేస్బుక్ పేజ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ హెచ్చరించింది. యాంటీ సైబర్ క్రైమ్ పేరుతో స్కామ్ ఫేజ్ బుక్ పేజ్ రన్ అవుతోందనీ, బహ్రెయిన్ వెలుపల దీన్ని నిర్వహిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. హాట్లైన్ నెంబర్ 992కి స్కామ్ లింక్స్పై ఫిర్యాదు చేయవచ్చునని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం







