దోహా:మిట్రాష్2 యాప్ ద్వారా ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసా గడువు పెంపు
- June 18, 2020
దోహా:కరోనా నేపథ్యంలో ప్రీ ఎంట్రీ వీసా సేవా కేంద్రాలను సందర్శించకుండానే వీసా గడువును పెంచుకునేందుకు ఖతార్ ప్రభుత్వం వీలు కల్పించింది. ఇందుకోసం మీట్రాష్ 2 యాప్ ను వీసాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసాలను గడువు ముగిసే మూడు రోజులకు ముందుగానే మళ్లీ పొడిగించుకునే అవకాశం ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్ ద్వారా అతి సులభంగా వీసా గడువును పెంచుకోవచ్చని కూడా తెలిపింది. మిట్రాష్ 2 యాప్ కు సంబంధించి ఏవైనా సాంకేతిక సహాయం, ఇతర అనుమానాలు ఉంటే 2342000 నెంబర్ కి కాల్ చేసి వివరాలను పొందవచ్చని ప్రకటించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు