దోహా:మిట్రాష్2 యాప్ ద్వారా ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసా గడువు పెంపు
- June 18, 2020
దోహా:కరోనా నేపథ్యంలో ప్రీ ఎంట్రీ వీసా సేవా కేంద్రాలను సందర్శించకుండానే వీసా గడువును పెంచుకునేందుకు ఖతార్ ప్రభుత్వం వీలు కల్పించింది. ఇందుకోసం మీట్రాష్ 2 యాప్ ను వీసాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసాలను గడువు ముగిసే మూడు రోజులకు ముందుగానే మళ్లీ పొడిగించుకునే అవకాశం ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్ ద్వారా అతి సులభంగా వీసా గడువును పెంచుకోవచ్చని కూడా తెలిపింది. మిట్రాష్ 2 యాప్ కు సంబంధించి ఏవైనా సాంకేతిక సహాయం, ఇతర అనుమానాలు ఉంటే 2342000 నెంబర్ కి కాల్ చేసి వివరాలను పొందవచ్చని ప్రకటించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







