కోవిడ్ 19: పలువురు వలసదారులకు లే-ఆఫ్
- June 19, 2020
మనామా: బహ్రెయిన& ఇటీవలే పెద్ద సంఖ్యలో విదేశీ ఉద్యోగులను పబ్లిక్ సెక్టార్ నుంచి తొలగించగా, రానున్న ఆరు నెలల్లో మరిన్ని లే-ఆఫ్లు వుంటాయని తెలుస్తోంది. బహ్రెయిన్కి సంబంధించి సగానికి పైగా ఫారినర్స్ వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫారినర్స్ని బహ్రెయినీస్తో ప్రభుత్వ ఉద్యోగాల్లో రీప్లేస్ చేయడం జరుగుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎకానమీని సరిదిద్దే క్రమంలో మరిన్ని చర్యలు తప్పవని అంటున్నారు. కాగా, గత మార్చిలో 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం జరిగింది. 11,000 బిజినెస్లు, 90,000 ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ ఎకనమిక్ ప్యాకేజీతో లబ్ది పొందారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







