కోవిడ్ 19: పలువురు వలసదారులకు లే-ఆఫ్
- June 19, 2020
మనామా: బహ్రెయిన& ఇటీవలే పెద్ద సంఖ్యలో విదేశీ ఉద్యోగులను పబ్లిక్ సెక్టార్ నుంచి తొలగించగా, రానున్న ఆరు నెలల్లో మరిన్ని లే-ఆఫ్లు వుంటాయని తెలుస్తోంది. బహ్రెయిన్కి సంబంధించి సగానికి పైగా ఫారినర్స్ వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫారినర్స్ని బహ్రెయినీస్తో ప్రభుత్వ ఉద్యోగాల్లో రీప్లేస్ చేయడం జరుగుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎకానమీని సరిదిద్దే క్రమంలో మరిన్ని చర్యలు తప్పవని అంటున్నారు. కాగా, గత మార్చిలో 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం జరిగింది. 11,000 బిజినెస్లు, 90,000 ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ ఎకనమిక్ ప్యాకేజీతో లబ్ది పొందారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







