8 ఏళ్ళ ఇండియన్‌ బాలిక మృతి

- June 19, 2020 , by Maagulf
8 ఏళ్ళ ఇండియన్‌ బాలిక మృతి

కువైట్ సిటీ:ఇండియాకి చెందిన బాలిక అల్వియా సోని, కువైట్‌లో మృతి చెందింది. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మంగాఫ్‌లో మూడో స్టాండర్డ్‌ విద్యార్థిని అల్వియా సోనీ. స్కూల్‌ అథారిటీస్‌, బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. బాలిక తల్లిదండ్రులు సోనీ థామస్‌, షెర్లీ భారతదేశంలోని కేరళకు చెందినవారు. ఎన్‌బికె చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతోన్న అల్వియా, నిన్న మృతి చెందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com