షార్జా: జులై 1లోపు ఫైన్లు చెల్లించండి..వాహనదారులకు షార్జా అధికారుల సూచన
- June 27, 2020
ట్రాఫిక్ జరిమానాలపై ఉన్న మాఫీ అవకాశాన్ని వాహనదారులు, డ్రైవర్లు వినియోగించుకోవాలని మరోసారి గుర్తు చేశారు షార్జా పోలీసులు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన జరిమానాలను జులై 1లోగా చెల్లిస్తే 50 శాతం ఫైన్ మాఫీ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వాహనాదారులు వినియోగించుకోవాలని తెలిపారు. అంతేకాదు..కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో తమ అధ్వర్యంలోని అద్దె కంపెనీల కిరాయిని కూడా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రవాసీయులు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?