షార్జా: జులై 1లోపు ఫైన్లు చెల్లించండి..వాహనదారులకు షార్జా అధికారుల సూచన
- June 27, 2020
ట్రాఫిక్ జరిమానాలపై ఉన్న మాఫీ అవకాశాన్ని వాహనదారులు, డ్రైవర్లు వినియోగించుకోవాలని మరోసారి గుర్తు చేశారు షార్జా పోలీసులు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన జరిమానాలను జులై 1లోగా చెల్లిస్తే 50 శాతం ఫైన్ మాఫీ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వాహనాదారులు వినియోగించుకోవాలని తెలిపారు. అంతేకాదు..కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో తమ అధ్వర్యంలోని అద్దె కంపెనీల కిరాయిని కూడా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రవాసీయులు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







