బహ్రెయిన్:ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 6,128
- June 29, 2020మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ ముహమ్మద్ అల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫేస్ మాస్క్లు ధరించాలన్న రూల్ని 6128 మంది ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పోలీస్ డైరెక్టరేట్ - నార్తరన్ గవర్నరేట్ 2000 ఉల్లంఘనల్ని రికార్డ్ చేయగా, క్యాపిటల్ గవర్నరేట్లో 1,265 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ముహరాక్ గవర్నరేట్లో 1,201 ఉల్లంఘనలు, సదరన్ గవర్నరేట్లో 979 ఉల్లంఘనలు నమోదయ్యాయి. జనరల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ 611 కేసులు నమోదు చేయగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ 72 కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం విదితమే.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?