44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
- June 29, 2020
మస్కట్: అన్ని మిటియరాలజికల్ స్టేషన్స్లోనూ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుంటే సునాయాహ్ స్టేషన్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సునైయా స్టేషన్లో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సైక్ స్టేషన్లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. ఇదే అన్నిటిలోకీ అత్యల్పం.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







