44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
- June 29, 2020మస్కట్: అన్ని మిటియరాలజికల్ స్టేషన్స్లోనూ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుంటే సునాయాహ్ స్టేషన్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సునైయా స్టేషన్లో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సైక్ స్టేషన్లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. ఇదే అన్నిటిలోకీ అత్యల్పం.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!