మిడ్ డే వర్క్: 42 కంపెనీలకు హెచ్చరిక
- June 29, 2020
కువైట్ సిటీ:వేసవి నేపథ్యంలో మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో వున్నా, దాన్ని అమలు చేయని 42 కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగింది. తొలిసారి ఉల్లంఘన నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసులు పంపామనీ, ఆ తర్వాత కరిన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20 నుంచి 25 వరకు ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ 29 విజిట్స్ చేయడం జరిగింది వర్క్ సైట్స్లో. ఈ క్రమంలో 63 మంది కార్మికులు ఉల్లంఘనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రెండో విజిట్లో, ఇన్స్పెక్టర్స్కి ఎలాంటి ఉల్లంఘనలు కన్పించలేదు. కాగా, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే హాట్లైన్ (99444800) నెంబర్కి ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?