బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం
- June 30, 2020
మనామా:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులకు ప్రభుత్వమే 50 శాతాం చెల్లించనుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన కంపెనీలకు తమ సాయం అందుతుందని ప్రకటించింది. జులై నుంచి 50 శాతం జీతాల చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం..తద్వారా బహ్రెయిన్ దాదాపు లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించింది. ఇక బహ్రెయిన్ పౌరులకు కూడా ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగేలా గతంలో ప్రకటించిన నిర్ణయాను కొనసాగిస్తోంది. దేశ పౌరులకు కరెంట్, నీటి బిల్లులను ప్రభుత్వమే భరించనుంది.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







