బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం
- June 30, 2020మనామా:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులకు ప్రభుత్వమే 50 శాతాం చెల్లించనుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన కంపెనీలకు తమ సాయం అందుతుందని ప్రకటించింది. జులై నుంచి 50 శాతం జీతాల చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం..తద్వారా బహ్రెయిన్ దాదాపు లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించింది. ఇక బహ్రెయిన్ పౌరులకు కూడా ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగేలా గతంలో ప్రకటించిన నిర్ణయాను కొనసాగిస్తోంది. దేశ పౌరులకు కరెంట్, నీటి బిల్లులను ప్రభుత్వమే భరించనుంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత