బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం
- June 30, 2020
మనామా:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులకు ప్రభుత్వమే 50 శాతాం చెల్లించనుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన కంపెనీలకు తమ సాయం అందుతుందని ప్రకటించింది. జులై నుంచి 50 శాతం జీతాల చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం..తద్వారా బహ్రెయిన్ దాదాపు లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించింది. ఇక బహ్రెయిన్ పౌరులకు కూడా ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగేలా గతంలో ప్రకటించిన నిర్ణయాను కొనసాగిస్తోంది. దేశ పౌరులకు కరెంట్, నీటి బిల్లులను ప్రభుత్వమే భరించనుంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







