వేతనాల్లో ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న క్లీనింగ్ వర్కర్స్, గార్డ్స్
- June 30, 2020
కువైట్ సిటీ: కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గవర్నమెంట్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టిపెట్టినా, అక్కడక్కడా సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్, ప్రస్తుత కరోనా క్రైసిస్తో ఆయా కంపెనీల నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. వేలాది మంది క్లీనింగ్ వర్కర్స్ అలాగే గార్డులు వేతనాల ఆలస్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు కంపెనీలు, తమ కార్మికులకు జీతాలు చెల్లించడం కూడా మానేశాయి.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం







