వేతనాల్లో ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న క్లీనింగ్ వర్కర్స్, గార్డ్స్
- June 30, 2020
కువైట్ సిటీ: కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గవర్నమెంట్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టిపెట్టినా, అక్కడక్కడా సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్, ప్రస్తుత కరోనా క్రైసిస్తో ఆయా కంపెనీల నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. వేలాది మంది క్లీనింగ్ వర్కర్స్ అలాగే గార్డులు వేతనాల ఆలస్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు కంపెనీలు, తమ కార్మికులకు జీతాలు చెల్లించడం కూడా మానేశాయి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!