జులై 5 నుంచి రస్ అల్ ఖైమా గవర్నమెంట్ స్టాఫ్ తిరిగి విధుల్లోకి
- June 30, 2020రస్ అల్ ఖైమా:జులై 5 నుంచి 100 శాతం సామర్థ్యంతో రస్ అల్ ఖైమా గవర్నమెంట్ ఆఫీసులు తిరిగి తమ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నాయి. రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చామనీ, మిగతా ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాల్సిందేనని డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రంగాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి బిజినెస్ నార్మల్సీ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే 100 శాతం సామర్థ్యంతో గవర్నమెంట్ ఆఫీసులు కూడా రన్ కానున్నాయి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం