జులై 5 నుంచి రస్ అల్ ఖైమా గవర్నమెంట్ స్టాఫ్ తిరిగి విధుల్లోకి
- June 30, 2020రస్ అల్ ఖైమా:జులై 5 నుంచి 100 శాతం సామర్థ్యంతో రస్ అల్ ఖైమా గవర్నమెంట్ ఆఫీసులు తిరిగి తమ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నాయి. రస్ అల్ ఖైమా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చామనీ, మిగతా ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాల్సిందేనని డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రంగాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి బిజినెస్ నార్మల్సీ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే 100 శాతం సామర్థ్యంతో గవర్నమెంట్ ఆఫీసులు కూడా రన్ కానున్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి