ట్రాఫికింగ్ గ్రూప్పై తీర్పుకి సమర్థన
- July 01, 2020
మనామా:ఆసియాకి చెందిన మహిళల్ని బలవంతంగా ప్రాస్టిట్యూషన్లోకి దించుతున్న ఓ గ్రూప్కి కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఫస్ట్ సుప్రీం క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. మొత్తం 8 మంది నిందితులు తమకు న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షని సవాల్ చేశారు. అయితే, అప్పీల్లోనూ వారికి చుక్కెదురయ్యింది. ఈ ఎనిమిది మందిలో ఓ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు ఫిలిప్పినో వ్యక్తులు, ఐదుగురు మహిళలు వున్నారు. విదేశీ నిందితులందరికీ న్యాయస్థానం జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ చేస్తారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్జ్ సరీమానా కూడా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









