ట్రాఫికింగ్ గ్రూప్పై తీర్పుకి సమర్థన
- July 01, 2020
మనామా:ఆసియాకి చెందిన మహిళల్ని బలవంతంగా ప్రాస్టిట్యూషన్లోకి దించుతున్న ఓ గ్రూప్కి కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఫస్ట్ సుప్రీం క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. మొత్తం 8 మంది నిందితులు తమకు న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షని సవాల్ చేశారు. అయితే, అప్పీల్లోనూ వారికి చుక్కెదురయ్యింది. ఈ ఎనిమిది మందిలో ఓ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు ఫిలిప్పినో వ్యక్తులు, ఐదుగురు మహిళలు వున్నారు. విదేశీ నిందితులందరికీ న్యాయస్థానం జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ చేస్తారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్జ్ సరీమానా కూడా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







