ఫ్యామిలీ వీసా, డొమెస్టిక్ వర్కర్, మినిస్ట్రీ ఎంప్లాయీస్కి ఏడాది రెన్యువల్ మాత్రమే
- July 02, 2020
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 2 నుంచి ఫిబ్రవరి 29 మధ్య గడవు తీరే రెసిడెన్సీ కలిగినవారికి ఎలాంటి రుసుమూ లేకుండా ఆగస్ట్ 31 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే, జనవరి 1కి ముందు గడువు తీరినవారికి మాత్రం రెసిడెన్సీ పునరుద్ధరణ జరగదు. అలాంటివారిని వెంటనే డిపోర్ట్ చేస్తారు. రెసిడెన్స్ పర్మిట్స్ని ఏడాది కాలానికి మాత్రమే గవర్నమెంట్ సెక్టార్, సర్వెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 17, 20, 22, 24 సెల్ఫ్ స్పాన్సర్కి రెన్యువల్ చేస్తారు. ఆర్టికల్ 18 రెన్యువల్ మాత్రం వర్క్ పర్మిట్ని బట్టి వుంటుంది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









