ఫ్యామిలీ వీసా, డొమెస్టిక్ వర్కర్, మినిస్ట్రీ ఎంప్లాయీస్కి ఏడాది రెన్యువల్ మాత్రమే
- July 02, 2020
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 2 నుంచి ఫిబ్రవరి 29 మధ్య గడవు తీరే రెసిడెన్సీ కలిగినవారికి ఎలాంటి రుసుమూ లేకుండా ఆగస్ట్ 31 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే, జనవరి 1కి ముందు గడువు తీరినవారికి మాత్రం రెసిడెన్సీ పునరుద్ధరణ జరగదు. అలాంటివారిని వెంటనే డిపోర్ట్ చేస్తారు. రెసిడెన్స్ పర్మిట్స్ని ఏడాది కాలానికి మాత్రమే గవర్నమెంట్ సెక్టార్, సర్వెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 17, 20, 22, 24 సెల్ఫ్ స్పాన్సర్కి రెన్యువల్ చేస్తారు. ఆర్టికల్ 18 రెన్యువల్ మాత్రం వర్క్ పర్మిట్ని బట్టి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







