ఫ్యామిలీ వీసా, డొమెస్టిక్ వర్కర్, మినిస్ట్రీ ఎంప్లాయీస్కి ఏడాది రెన్యువల్ మాత్రమే
- July 02, 2020
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 2 నుంచి ఫిబ్రవరి 29 మధ్య గడవు తీరే రెసిడెన్సీ కలిగినవారికి ఎలాంటి రుసుమూ లేకుండా ఆగస్ట్ 31 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే, జనవరి 1కి ముందు గడువు తీరినవారికి మాత్రం రెసిడెన్సీ పునరుద్ధరణ జరగదు. అలాంటివారిని వెంటనే డిపోర్ట్ చేస్తారు. రెసిడెన్స్ పర్మిట్స్ని ఏడాది కాలానికి మాత్రమే గవర్నమెంట్ సెక్టార్, సర్వెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 17, 20, 22, 24 సెల్ఫ్ స్పాన్సర్కి రెన్యువల్ చేస్తారు. ఆర్టికల్ 18 రెన్యువల్ మాత్రం వర్క్ పర్మిట్ని బట్టి వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







