ఆరు శానిటైజర్లపై నిషేధం
- July 03, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి), ఆరు శానిటైజర్ల విక్రయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో శానిటైజర్ల వాడకం పెరిగిన విషయం విదితమే. అయితే, అవసరమైన స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా లేని కారణంగా ఆరు శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు పిఎసిపి పేర్కొంది. న్యూ ఎన్బి, బ్లూ డ్రాప్, రోజానెట్ (రెడ్ ఫ్రూట్), ఎంసిఎల్ ప్రొఫెషనల్, హ్యాండీ మరియు గ్లో శానిటైజర్లను బ్యాన్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







