ఇద్దరు కువైటీలకు జైలు
- July 03, 2020
కువైట్ సిటీ: హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో బంగ్లాదేశీ ఎంపీతో లింకులున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కువైటీలకు 21 రోజులపాటు జైలుకు పంపుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది. గత వారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంగ్లాదేశీ ఎంపీకి కస్టడీని 21 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారి ఒకర్ని అలాగే మాజీ నేషనల్ అసెంబ్లీ అభ్యర్థిని కూడా జైలుకు పంపారు. ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులకు ప్రమేయం వుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







