ఇద్దరు కువైటీలకు జైలు
- July 03, 2020కువైట్ సిటీ: హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో బంగ్లాదేశీ ఎంపీతో లింకులున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కువైటీలకు 21 రోజులపాటు జైలుకు పంపుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది. గత వారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంగ్లాదేశీ ఎంపీకి కస్టడీని 21 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారి ఒకర్ని అలాగే మాజీ నేషనల్ అసెంబ్లీ అభ్యర్థిని కూడా జైలుకు పంపారు. ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులకు ప్రమేయం వుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!