జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం
- July 04, 2020
మనామా:పోలీస్ పెట్రోల్పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులకు కింది న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను, పై కోర్టు సమర్థించింది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు, పోలీసులపై దాడి చేశారు. మోలోటోవ్ కాక్టెయిల్స్తో ఈ దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కింది న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్ నేపథ్యంలో జైలు శిక్ష ఏడేళ్ళకు కుదించబడింది. తాజాగా టాప్ కోర్ట్, నిందితుల జైలు శిక్షను ఏడేళ్ళకు సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?