డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్
- July 07, 2020
దుబాయ్:దుబాయ్ పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈలో నిషేధించిన కన్నాబిస్ అలాగే స్టాష్ కలిగిన పిల్స్ని స్మగుల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్ట్లయితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జీవిత ఖైదు విధించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







