డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్
- July 07, 2020
దుబాయ్:దుబాయ్ పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈలో నిషేధించిన కన్నాబిస్ అలాగే స్టాష్ కలిగిన పిల్స్ని స్మగుల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్ట్లయితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జీవిత ఖైదు విధించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







