భారత్ లో 20,000 దాటిన కరోనా మరణాలు
- July 07, 2020 
            భారత దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ మంగళవారం పేర్కొంది. అలాగే కరోనా బారిన పడి కొత్తగా 467 మంది మరణించారని తెలిపింది. దీంతో కరోనా సోకి దేశవ్యాప్తంగా
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20,160కు చేరింది. ఇప్పటివరకూ 4,39,947 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







