భారత్ లో 20,000 దాటిన కరోనా మరణాలు
- July 07, 2020
భారత దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ మంగళవారం పేర్కొంది. అలాగే కరోనా బారిన పడి కొత్తగా 467 మంది మరణించారని తెలిపింది. దీంతో కరోనా సోకి దేశవ్యాప్తంగా
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20,160కు చేరింది. ఇప్పటివరకూ 4,39,947 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







