స్కాలర్ షిప్ల కోసం ఇ-రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 08, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇ-రిజిస్ట్రేషన్ని స్కాలర్ షిప్ల కోసం ప్రారంభించినట్లు వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్స్కి సంబంధించి 2020-21 అకడమిక్ ఇయర్ కోసం గవర్నమెంట్ స్కాలర్ షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. రెండు ఫేజుల్లో ఈ ఇ-రిజిస్ట్రేషన్ వుంటుంది. రెండో ఫేజ్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వుంటుంది. మరిన్ని వివరాలకు ఇ-మెయిల్ ద్వారా లేదా Admissionedu.gov.qa వెబ్సైట్లో చూడవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







