మనామా నుంచి శంషాబాద్ బయల్దేరిన ఛార్టర్డ్ ఫ్లైట్
- July 08, 2020మనామా:బహ్రెయిన్ నుండి శంషాబాద్ కు ఈరోజు ఉదయం 9.45 నిముషాలకు గల్ఫ్ ఎయిర్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు 171 మంది కార్మికులు,మరియు హౌస్ మైడ్స్ పయన మయ్యారు. వీళ్ళందరికీ దగ్గర ఉండి కావలసిన అన్నిరకాల అనుమతులు తీసుకొని బహ్రెయిన్ లోని సోషల్ వర్కర్ వాసుదేవ రావు పంపించారు.ఎన్నో నెలలు నుండి ఉపాధి లేక తిండి లేక బాధపడుతున్న ఎంతో మందికి ఈ విమానంతో వారి సమస్యలకు పరిష్కారం చూపించారు.కొందరి వద్ద టిక్కెట్లకు కూడా డబ్బులు లేకపోతే,పారిశ్రామిక వేత్తలు తో మాట్లాడి,ఐదుగురికి ఉచిత టిక్కెట్లు ఇప్పించటంలో సఫలీకృతులయ్యారు వాసుదేవ రావు. వాళ్ళు సంతోషం తో స్వదేశానికి ప్రయాణ మయ్యారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్