ఫేక్ సర్టిఫికేషన్: వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష
- July 09, 2020
మనామా:ఓ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లను ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అటెస్టేషన్ కోసం సమర్పించిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సదరన్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ షేక్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా వెల్లడించారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో నిందితుడిపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఓ అరబ్ దేశానికి చెందినదిగా పేర్కొంటూ ఓ సర్టిఫికెట్ని సమర్పించగా, మరో సర్టిఫికెట్ని ఇంకో దేశానికి చెందినదిగా పేర్కొన్నారు. విచారణ సందర్భంగా నిందితుడు రెండు సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!