మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించిన రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్
- July 11, 2020
మస్కట్: రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్, ఇద్దరు వ్యక్తుల్ని మెడికల్ ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దర్ని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, శుక్రవారం మానవీయ కోణంలో రాయల్ ఎయిర్ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఓ సిటిజన్ అలాగే ఓ రెసిడెంట్ని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు చెప్పారు. లిమా హెల్త్ సెంటర్ నుంచి ఖసబ్ హాస్పిటల్కి బాధితుల్ని తరలించడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







