అబుధాబి:పార్కింగ్‌ విషయమై వాహనదారులకు హెచ్చరిక

- July 11, 2020 , by Maagulf
అబుధాబి:పార్కింగ్‌ విషయమై వాహనదారులకు హెచ్చరిక

అబుధాబి: నిర్దేశిత ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వాహనాల్ని పార్కింగ్‌ చేయరాదంటూ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ వాహనదారుల్ని హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినతరమైన జరీమానాలు వుంటాయని పేర్కొంది ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌. లోడింగ్‌ మరియు అన్‌ లోడింగ్‌ ఏరియాస్‌లో వాహనాలు పార్క్‌ చేయకూడదనీ, అలా చేస్తే వాహనాల్ని ‘టోవింగ్‌’ చేయడం జరుగుతుందని హెచ్చరించింది. నిర్దేశించిన పార్కింగ్‌ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాల్సి వుంటుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మూడు నెలలపాటు వెసులుబాట్లు కల్పించిన ఐటీసీ, జులై నుంచి నిబంధనల్ని కరినతరం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com