అబుధాబి:పార్కింగ్ విషయమై వాహనదారులకు హెచ్చరిక
- July 11, 2020
అబుధాబి: నిర్దేశిత ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వాహనాల్ని పార్కింగ్ చేయరాదంటూ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వాహనదారుల్ని హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినతరమైన జరీమానాలు వుంటాయని పేర్కొంది ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్. లోడింగ్ మరియు అన్ లోడింగ్ ఏరియాస్లో వాహనాలు పార్క్ చేయకూడదనీ, అలా చేస్తే వాహనాల్ని ‘టోవింగ్’ చేయడం జరుగుతుందని హెచ్చరించింది. నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాల్సి వుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో మూడు నెలలపాటు వెసులుబాట్లు కల్పించిన ఐటీసీ, జులై నుంచి నిబంధనల్ని కరినతరం చేసింది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్







