దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు
- July 11, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా-ఖతార్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి 210 మంది ప్రయాణికులతో శంషాబాద్ చేరుకుంది.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగవ ఫ్లైట్ గత రాత్రి బయలుదేరి శంషాబాద్ చేరుకుంది. ఖతార్ లో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో దోహా లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ తెలుగు సంఘాలు అయినటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ జాగృతి ఖతార్, తెలంగాణ ప్రజా సమితి సహకారంతో ఈ ప్రత్యేక విమానం బయల్దేరుతుంది.
ఈ విమానం ఏర్పాటులో అజీమ్ అబ్బాస్(IBPC ప్రెసిడెంట్),మహేష్ గౌడ(ICBF వైస్ ప్రెసిడెంట్),శివప్రసాద్ కోడూరి,నందిని అబ్బగౌని, సుందరగిరి శంకర్ గౌడ్ గత నెల రోజుల పైగా కృషి చేసారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?