దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 12, 2020
దుబాయ్: APNRTS మరియు Costa ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దుబాయ్ నుంచి 172 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులనుంచి ఈ రోజు వరకు APNRTS వారి ఆధ్వర్యంలో 10 విమాన సర్వీసులు హైదరాబాద్-2 విశాఖపట్నం-2, విజయవాడ-6 విమానాల ద్వారా, తదితర ప్రాంతాలకు 1690 మంది ప్రవాసాంధ్రులు దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూ.ఏ.ఈ కన్వీనర్ మరియు APNRTS దుబాయ్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రవాసాంధ్రులను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన యవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









