దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 12, 2020
దుబాయ్: APNRTS మరియు Costa ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దుబాయ్ నుంచి 172 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులనుంచి ఈ రోజు వరకు APNRTS వారి ఆధ్వర్యంలో 10 విమాన సర్వీసులు హైదరాబాద్-2 విశాఖపట్నం-2, విజయవాడ-6 విమానాల ద్వారా, తదితర ప్రాంతాలకు 1690 మంది ప్రవాసాంధ్రులు దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూ.ఏ.ఈ కన్వీనర్ మరియు APNRTS దుబాయ్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రవాసాంధ్రులను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన యవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!







