దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 12, 2020
దుబాయ్: APNRTS మరియు Costa ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దుబాయ్ నుంచి 172 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులనుంచి ఈ రోజు వరకు APNRTS వారి ఆధ్వర్యంలో 10 విమాన సర్వీసులు హైదరాబాద్-2 విశాఖపట్నం-2, విజయవాడ-6 విమానాల ద్వారా, తదితర ప్రాంతాలకు 1690 మంది ప్రవాసాంధ్రులు దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూ.ఏ.ఈ కన్వీనర్ మరియు APNRTS దుబాయ్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రవాసాంధ్రులను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన యవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







