దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 12, 2020
దుబాయ్: APNRTS మరియు Costa ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దుబాయ్ నుంచి 172 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులనుంచి ఈ రోజు వరకు APNRTS వారి ఆధ్వర్యంలో 10 విమాన సర్వీసులు హైదరాబాద్-2 విశాఖపట్నం-2, విజయవాడ-6 విమానాల ద్వారా, తదితర ప్రాంతాలకు 1690 మంది ప్రవాసాంధ్రులు దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూ.ఏ.ఈ కన్వీనర్ మరియు APNRTS దుబాయ్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రవాసాంధ్రులను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన యవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు