లేబర్ రైట్స్ ఉల్లంఘన: కొత్త జరీమానాలు
- July 13, 2020
రియాద్: కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్లో సౌదీ వర్కర్స్కి మద్దతుగా రూపొందిన రాయల్ ఆర్డర్ని ఉల్లంఘించే కంపెనీలపై కొత్త జరీమానాలు విధించబడతాయి. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (జీఓసిఐ) ఈ మేరకు పలు పెనాల్టీస్కి ఆమోద ముద్ర వేసింది. పెనాల్టీస్ 10,000 సౌదీ రియాల్స్ నుంచి 50,000 సౌదీ రియాల్స్ వరకు వుంటాయి. ఎంతమంది హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నదానికి అనుగుణంగా ఈ జరీమానాలు విధించే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు