24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్
- July 15, 2020
యూఏఈ:యూఏఈలో కోవిడ్ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా చనిపోయలేదని ఆయన ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశేష సేవల వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు..ప్రవాసీయుల నిబద్ధత కూడా కరోనా కట్టడికి దోహదం చేస్తోందని షేక్ మొహమ్మద్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!