2019లో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:ఒమన్ లో పార్ట్ టైం వర్క్ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దాదాపు 5000 మంది సద్వినియోగం చేసుకున్నారు. గతేడాదిలో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇందులో అనేక వర్గాలు వారు ఉన్నారని 15 ఏళ్ల విద్యార్ధులు కూడా రిజిస్టర్ అయినట్లు వివరించారు. విద్యార్ధులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, గృహిణులు ఉన్నారని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే పార్ట్ టైం లేబర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవాలనుకుంటున్న కంపెనీలు ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







