2019లో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:ఒమన్ లో పార్ట్ టైం వర్క్ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దాదాపు 5000 మంది సద్వినియోగం చేసుకున్నారు. గతేడాదిలో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇందులో అనేక వర్గాలు వారు ఉన్నారని 15 ఏళ్ల విద్యార్ధులు కూడా రిజిస్టర్ అయినట్లు వివరించారు. విద్యార్ధులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, గృహిణులు ఉన్నారని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే పార్ట్ టైం లేబర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవాలనుకుంటున్న కంపెనీలు ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







