రక్త దానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
- July 15, 2020
హైదరాబాద్:తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, కేన్సర్, డయాలసిస్, యాక్సిడెంట్ అయిన వారు రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీసులు రక్తదానం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని తెలిపారు.
లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని రక్త నిల్వలు పడిపోయాయి. దీంతో తలసమియా,క్యాన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ ,బ్లడ్ క్యాన్సర్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తీఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
కొంతమందికి రక్తదానం చేయడం వల్ల బలహీనమవుతామనే అపోహ వుంది. రక్తదానంపై అపోహలు వద్దన్నారు. రక్తదానం చేస్తే మళ్లీ కొత్త రక్తం వస్తుందన్నారు.
రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.
 (1)_1594832724.jpg)
_1594832758.jpg)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







