రక్త దానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
- July 15, 2020
హైదరాబాద్:తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, కేన్సర్, డయాలసిస్, యాక్సిడెంట్ అయిన వారు రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీసులు రక్తదానం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని తెలిపారు.
లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని రక్త నిల్వలు పడిపోయాయి. దీంతో తలసమియా,క్యాన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ ,బ్లడ్ క్యాన్సర్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తీఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
కొంతమందికి రక్తదానం చేయడం వల్ల బలహీనమవుతామనే అపోహ వుంది. రక్తదానంపై అపోహలు వద్దన్నారు. రక్తదానం చేస్తే మళ్లీ కొత్త రక్తం వస్తుందన్నారు.
రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.
 (1)_1594832724.jpg)
_1594832758.jpg)

తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







