టర్కీ:విమాన ప్రమాదంలో ఏడుగురు మృతి
- July 16, 2020
టర్కీలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలడంతో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగులు ఎత్తులో వస్తున్న విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు తెలియజేశారు. విమానం బయలుదేరిన కొద్ది సమయంలోనే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదని తెలిపారు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని.. త్వరలేనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







