టర్కీ:విమాన ప్రమాదంలో ఏడుగురు మృతి
- July 16, 2020
టర్కీలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలడంతో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగులు ఎత్తులో వస్తున్న విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు తెలియజేశారు. విమానం బయలుదేరిన కొద్ది సమయంలోనే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదని తెలిపారు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని.. త్వరలేనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు