తెలంగాణలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు
- July 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,018కి చేరింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కరోనాతో నేడు మరో పది మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 396కి చేరింది. తాజాగా కరోనా నుంచి 1296 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,295కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 788, రంగారెడ్డిలో 224, మేడ్చల్ నుంచి 160 ఉన్నాయి. మిగతావి ఇతర జిల్లాల నుంచి నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?