ఖతార్:సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం..
- July 17, 2020
దోహా:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ జనజీవనం దిశగా అడుగులు వేస్తున్న ఖతార్ ప్రభుత్వం..ఇక స్కూళ్ల పున:ప్రారంభంపై ఫోకస్ చేసింది. దశల వారిగా అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేస్తున్న ప్రభుత్వం..2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ ఉద్యోగులు మాత్రం వచ్చే నెల 19 నుంచే విధులకు హజరుకావాలని కూడా సూచించింది. అంతేకాదు...ఉద్యోగులు, విద్యార్ధులు అటెండెన్స్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







