ఖతార్:సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం..
- July 17, 2020
దోహా:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ జనజీవనం దిశగా అడుగులు వేస్తున్న ఖతార్ ప్రభుత్వం..ఇక స్కూళ్ల పున:ప్రారంభంపై ఫోకస్ చేసింది. దశల వారిగా అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేస్తున్న ప్రభుత్వం..2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ ఉద్యోగులు మాత్రం వచ్చే నెల 19 నుంచే విధులకు హజరుకావాలని కూడా సూచించింది. అంతేకాదు...ఉద్యోగులు, విద్యార్ధులు అటెండెన్స్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







