యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు

- July 18, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు

యూ.ఏ.ఈ:విజిట్ వీసాలతో యూఏఈలో ఉన్న పర్యాటకులు దేశం విడిచి వెళ్లేందుకు మరో నెల రోజులు గడువు పెంచింది యూఏఈ. మార్చి 1తో విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఆగస్ట్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చేసిన సవరణల్లో గ్రేస్ పిరియడ్ ను మరో నెల రోజులు పెంచినట్లు ఐడెంటిటి, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ ట్వీట్ చేసింది. యూఏఈలో ఉన్న పర్యాటకులు ఆ లోగా విజిట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని లేదంటే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com