భారత్ లో భారీగా నమోదైన కరోనా కేసులు
- July 18, 2020
భారత దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 34820 మంది రోగులు పెరిగారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 40 వేల 457కి చేరింది. అలాగే కొత్తగా 676 మంది
మరణించడంతో.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 26285 మందికి చేరింది. మహారాష్ట్రలో శుక్రవారం అత్యధికంగా 8308, తమిళనాడులో 4538 కేసులొచ్చాయి.. ఇక మొత్తం కేసులలో 6 లక్షల 54 వేల 78 మందికి నయం కాగా.. 3 లక్షల 59 వేల 701 మంది క్రియాశీల రోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







