భారత్ లో భారీగా నమోదైన కరోనా కేసులు
- July 18, 2020
భారత దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 34820 మంది రోగులు పెరిగారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 40 వేల 457కి చేరింది. అలాగే కొత్తగా 676 మంది
మరణించడంతో.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 26285 మందికి చేరింది. మహారాష్ట్రలో శుక్రవారం అత్యధికంగా 8308, తమిళనాడులో 4538 కేసులొచ్చాయి.. ఇక మొత్తం కేసులలో 6 లక్షల 54 వేల 78 మందికి నయం కాగా.. 3 లక్షల 59 వేల 701 మంది క్రియాశీల రోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







