దుబాయ్:లారీని ఢీకొన్న బస్సు..నలుగురు మృతి, 12 మందికి గాయాలు
- July 19, 2020
దుబాయ్:దుబాయ్ లో కార్మికులను తరలిస్తున్న బస్సు, లారీని ఢికొన్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పన్నెండు మందికి గాయాలయ్యాయి. ఎమిరాతి రోడ్డులో కుడి నుంచి మూడో లైనులో వెళ్తున్న లారీలో అనుకోకుండా సమస్య తలెత్తింది. అయితే..లారీ డ్రైవర్ ప్రమాదాన్ని సూచించే లైట్లను ఆన్ చేయకపోవటంతో వెనక నుంచి వస్తున్న బస్సు డ్రైవర్ లారీని గుర్తించలేకపోవటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రషీద్ ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







