ఆస్పత్రిలో చేరిన సౌదీ అరేబియా రాజు సల్మాన్
- July 20, 2020
రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపు(Gal Bladder)తో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ఆయన సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్గా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 2012 లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్గా పని చేశారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీ అరేబియాకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన