భారత్ లో 24 గంటల్లో 40 వేలకు మించిన కరోనా కేసులు...
- July 20, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వేగం అమెరికా, బ్రెజిల్లను తలపిస్తోంది. దేశంలో గడచిన 24 గంటల్లో ఏకంగా 40,425 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 18 వేల 43కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 681 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా భారత్లో ఇప్పటివరకు మొత్తం 27,497 మంది మరణించారు. ఇప్పటివరకు 7 లక్షల 87 మంది కరోనా బారినపడ్డారు. క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల 90 వేల 459 కు పెరిగింది. ఒక రోజులో ఇది 17 వేల 80కి పెరిగింది. జూలై 19 వరకు దేశంలో మొత్తం ఒక కోటీ 40 లక్షల 47 వేల 908 కరోనా టెస్టులు చేసినట్లు ICMR తెలిపింది. ఆదివారం 2 లక్షల 56 వేల 39 కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







