భారత్ లో 24 గంటల్లో 40 వేలకు మించిన కరోనా కేసులు...
- July 20, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వేగం అమెరికా, బ్రెజిల్లను తలపిస్తోంది. దేశంలో గడచిన 24 గంటల్లో ఏకంగా 40,425 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 18 వేల 43కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 681 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా భారత్లో ఇప్పటివరకు మొత్తం 27,497 మంది మరణించారు. ఇప్పటివరకు 7 లక్షల 87 మంది కరోనా బారినపడ్డారు. క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల 90 వేల 459 కు పెరిగింది. ఒక రోజులో ఇది 17 వేల 80కి పెరిగింది. జూలై 19 వరకు దేశంలో మొత్తం ఒక కోటీ 40 లక్షల 47 వేల 908 కరోనా టెస్టులు చేసినట్లు ICMR తెలిపింది. ఆదివారం 2 లక్షల 56 వేల 39 కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







