అప్పుల బాధతో బహ్రెయిన్ లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
- July 20, 2020
బహ్రెయిన్: తెలంగాణా లోని జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఈనెల 12/7/2020 న అప్పుల బాధలు తట్టుకోలేక ఊరి వేసుకొని చనిపోయాడు. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపియడం జరిగింది. తన తోటి కార్మికులతో కలివిడిగా ఉండి మన్నలను పొందిన నవీన్ ఇలా అకాల మరణం చెందడం చాలా బాధాకరం అని కంపెనీ యాజమాన్యం తెలిపింది. యాజమాన్యం చొరవతో బహ్రెయిన్ గల్ఫ్ జెఏసి గ్రూప్ సభ్యులు (బండి వేణు గౌడ్, పొన్నం సంతోష్ గౌడ్, నర్సింగ్ తదితరులు) నవీన్ మృతదేహాన్ని తన స్వగ్రామానికి చేర్చడం జరిగింది.
-- రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?