70,000 మంది వలస కార్మికుల విషయంలో సందిగ్ధత
- July 24, 2020
కువైట్ సిటీ: కువైట్లో 60 ఏళ్ళ పైబడిన వలసదారుల విషయంలో సందిగ్ధత నెలకొంది. సుమారు 70,000 మంది వలస కార్మికులు, కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. వారికి ముందుగా వున్న రెసిడెన్సీ వీసాలకు అనుగుణంగా వారిని కువైట్లోకి రానిచ్చేందుకు చర్యలు చేపట్టాలనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, 60 ఏళ్ళ పైబడిన వారి విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలన్నదానిపై అధికారిక వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. వర్క్ ఫోర్స్లో కువైటీల భాగస్వామ్యం పెంచే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వలసదారుల వర్క్ ఫోర్స్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?