రస్ అల్ ఖైమా తీరంలో నలుగురు చిన్నారుల్ని రక్షించిన మత్స్యకారుడు
- July 25, 2020
యూఏఈ: నలుగురు ఎమిరేటీ చిన్నారుల్ని రస్ అల్ఖైమా సమీపంలోని ఓ తీరంలో మునిగిపోతుండగా మత్స్యకారుడు రక్షించారు. తీరంలో మునిగిపోతున్న చిన్నారుల్ని తన బాల్కనీ నుంచి ఓ మహిళ గుర్తించడం జరిగింది. అలాగే ఓ మత్స్యకారుడు కూడా వారిని చూశారు. వెంటనే, ఆ చిన్నారుల్ని మత్స్యకారుడు రక్షించడం జరిగింది. ఇదే తన తొలి రెస్క్యూ మిషన్ అని ఫిషర్మెన్ జాసిమ్ రజాబ్ చెప్పారు. సమీప ప్రాంతంలో వుండడంతో తాను వారిని రక్షించగలిగినట్లు వివరించారాయన. కాగా, సకాలంలో చిన్నారుల్ని రక్షించిన ఫిషర్మెన్ని రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ జాబి అభినందించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







