రస్ అల్ ఖైమా తీరంలో నలుగురు చిన్నారుల్ని రక్షించిన మత్స్యకారుడు
- July 25, 2020
యూఏఈ: నలుగురు ఎమిరేటీ చిన్నారుల్ని రస్ అల్ఖైమా సమీపంలోని ఓ తీరంలో మునిగిపోతుండగా మత్స్యకారుడు రక్షించారు. తీరంలో మునిగిపోతున్న చిన్నారుల్ని తన బాల్కనీ నుంచి ఓ మహిళ గుర్తించడం జరిగింది. అలాగే ఓ మత్స్యకారుడు కూడా వారిని చూశారు. వెంటనే, ఆ చిన్నారుల్ని మత్స్యకారుడు రక్షించడం జరిగింది. ఇదే తన తొలి రెస్క్యూ మిషన్ అని ఫిషర్మెన్ జాసిమ్ రజాబ్ చెప్పారు. సమీప ప్రాంతంలో వుండడంతో తాను వారిని రక్షించగలిగినట్లు వివరించారాయన. కాగా, సకాలంలో చిన్నారుల్ని రక్షించిన ఫిషర్మెన్ని రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ జాబి అభినందించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







